రాష్ట్రం

  • Home
  • నేడు 134 మండలాల్లో వడగాడ్పులు

రాష్ట్రం

నేడు 134 మండలాల్లో వడగాడ్పులు

Apr 10,2024 | 07:49

 విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 134 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో…

సాధారణ రుతుపవనాలు !

Apr 10,2024 | 07:48

చల్లని కబురందించిన స్కైమెట్‌ న్యూఢిల్లీ : ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడనున్న భారత్‌కు స్కైమెట్‌ చల్లని కబురు తీసుకొచ్చింది. వేసవి ముగియగానే సాధారణ రుతుపవనాలు…

జిందాల్‌ ప్రవేశంతో నష్టాల కొలిమి

Apr 10,2024 | 07:43

వికటించిన కేంద్రం ఆర్థిక చిట్కాలు అగాథంలో ‘విశాఖ ఉక్కు’ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెట్టేసే కుట్రలు…

వలంటీర్లకు రూ.10 వేలు వేతనం

Apr 10,2024 | 07:40

త్వరలో మేనిఫెస్టో విడుదల  ఉగాది వేడుకల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల పారితోషికం రూ.5 వేల నుంచి రూ.10…

మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య

Apr 10,2024 | 07:39

ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : అప్పుల బాధతో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అప్పుల బాధతో సోమవారం…

ధరాఘాతం

Apr 10,2024 | 07:35

దేశ వ్యాప్తంగా జనం విలవిల భారీగా పెరుగుతున్న ఖర్చులు పెరగని ఆదాయం  ఆర్‌బిఐ కన్స్యూమర్‌ కాన్పిడెన్స్‌ సర్వే వెల్లడి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :…

ఆ ప్రాంత ప్రజానీకం తీర్పు రాష్ట్ర ప్రజల నాడికి దర్పణం..

Apr 10,2024 | 07:22

గత 40 ఏళ్లుగా అక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా ఆ…

కురుపాంలో త్రిముఖపోటీ

Apr 10,2024 | 07:21

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు…

రాజధాని రభస – 1955 ఎన్నికలు

Apr 10,2024 | 07:20

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం 1953 అక్టోబరు 1న విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా అవతరించింది. 1952లో ఎన్నికలు జరిగాక సాధారణంగా ఐదేళ్లు పూర్తయ్యాక అంటే 1957లో ఎన్నికలు…