రాష్ట్రం

  • Home
  • సిఎం వస్తే బస్సులు కట్

రాష్ట్రం

సిఎం వస్తే బస్సులు కట్

Jan 27,2024 | 12:20

ప్రజాశక్తి-వేపాడ : సిఎం పర్యటన సందర్భంగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి విజయనగరం జిల్లా…

హాస్టల్‌లోకి ప్రవేశించిన దుండగులు – విద్యార్థినిల ఆందోళన

Jan 27,2024 | 11:42

కార్ఖానా (సికింద్రాబాద్‌) : తమకు రక్షణ కల్పించాలంటూ … హాస్టల్‌ విద్యార్థినిలు ఆందోళన చేపట్టిన ఘటన శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల హాస్టల్‌ వద్ద…

నవ సమాజ నిర్మాణానికి కవులు కృషి చేయాలి : ఇన్‌ఛార్జ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎఎండి ఇంతియాజ్‌

Jan 27,2024 | 11:26

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయని, వాటిని కవులు తమ కవితలు, గానం ద్వారా పారద్రోలి నవ సమాజం నిర్మాణానికి కృషి…

నేడు వైసిపి ఎన్నికల శంఖారావం – ‘సిద్ధం’ పేరిట విశాఖలో సభ

Jan 27,2024 | 10:52

సిఎం వైఎస్‌.జగన్‌ రాక తరలిరానున్న అధికార పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల క్యాడర్‌ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం సంగివలస…

కార్పొరేట్లకు అమ్ముడుపోయిన ప్రభుత్వాలు

Jan 27,2024 | 10:48

కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే ఉద్యమం దేశ, ప్రజల సంపదను సంపన్నులకు కట్టబెడుతున్న మోడీ రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైక్‌ ర్యాలీలు ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర,…

దేశాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర

Jan 27,2024 | 10:28

రాజ్యాంగ హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి వివక్ష చూపే ప్రజా ప్రతినిధులపై జగన్‌ చర్యలు తీసుకోవాలి : డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి –…

నేటి నుంచి ఫిబ్రవరి 9లోగా కన్వెయన్స్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్స్‌

Jan 27,2024 | 10:12

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇంటి స్థలాలకు…

మ్యానిఫెస్టోలా గణతంత్ర ప్రసంగం

Jan 27,2024 | 10:08

నాలుగేళ్ల పాలన తరువాత కూడా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలో వైసిపి మ్యానిఫెస్టోకే…

92 మంది మున్సిపల్‌ కమిషనర్లు బదిలీ

Jan 27,2024 | 09:34

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు 92 మంది…