రాష్ట్రం

  • Home
  • నేడు మటన్‌, చికెన్‌ షాపులు బంద్‌

రాష్ట్రం

నేడు మటన్‌, చికెన్‌ షాపులు బంద్‌

Apr 21,2024 | 13:01

నిజామాబాద్‌ : మహవీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ…

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…

నాలుగైదు స్థానాల్లో టిడిపి అభ్యర్థుల మార్పు?

Apr 21,2024 | 12:30

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి…

ఏపీలో మహిళలకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

Apr 21,2024 | 11:45

మంగళగిరి: ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో…

ఏపీ మంత్రి సురేశ్‌ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Apr 21,2024 | 11:21

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్‌ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్‌ఎస్‌…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Apr 21,2024 | 11:15

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…

పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 | 11:02

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో…

మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షల నగదు..! సీజ్‌..!

Apr 21,2024 | 10:44

ఒంగోలు : మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.66 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఒంగోలు పట్టణంలో ఒంగోలులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం దగ్గర గత…

నర్సాపూర్‌ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన : అధికారి ఆదేశాలు

Apr 21,2024 | 10:25

నర్సాపూర్‌ (నిర్మల్‌ ) : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి…