రాష్ట్రం

  • Home
  • విశాఖలో కోవిడ్‌తో మహిళ మృతి

రాష్ట్రం

విశాఖలో కోవిడ్‌తో మహిళ మృతి

Dec 26,2023 | 12:21

విశాఖ : విశాఖ నగరంలో కోవిడ్‌తో ఓ మహిళ మృతి చెందారు. ఈ నెల 24వ తేదీన బాపూజీ నగర్‌ కంచరపాలెంకు చెందిన బాదంపూడి సోమకళ (50)…

‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’.. నల్లపాడులో వెలసిన ఫ్లెక్సీ

Dec 26,2023 | 11:26

ప్రజాశక్తి-గుంటూరు : ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం జగన్‌ నల్లపాడు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం…

మోకాళ్లపై కూర్చుని, పళ్లాలు మోగిస్తూ నిరసన

Dec 26,2023 | 10:43

ఆరో రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగు ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా…

‘సాగు’నీటి ప్రాజెక్టులు!

Dec 26,2023 | 10:23

 కేటాయింపులే తక్కువ  ఖర్చు ఇంకా తక్కువ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కేటాయింపులే తక్కువగా ఉంటే,…

పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?

Dec 26,2023 | 10:14

 కేంద్రం నుంచి రాని నిధులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : శాంతిభద్రతలకు అత్యంత కీలకమైన, కొత్త పోలీసులకు శిక్షణనిచ్చేందుకు అవసరమైన అకాడమీ ఉనికి రాష్ట్రంలో…

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం

Dec 26,2023 | 09:57

రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతులు – అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం…

పండుగ మీకు పస్తులు మాకా?

Dec 26,2023 | 08:50

సమ్మె శిబిరాల వద్ద క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసిన అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజుకు చేరిన నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు…

రేపల్లె ఇన్‌ఛార్జిగా మోపిదేవిని నియమించాలి : మత్స్యకార సంఘాల నాయకులు

Dec 26,2023 | 08:49

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : వైసిపి రేపల్లె ఇన్‌ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను నియమించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని ఓ హోటల్‌లో సోమవారం…