రాష్ట్రం

  • Home
  • ఎపిడిడిసిఎఫ్‌ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

రాష్ట్రం

ఎపిడిడిసిఎఫ్‌ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

Jan 24,2024 | 20:53

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా):ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా చిల్లకూరి సుధీర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని…

బిల్లుల కోసం పెద్దిరెడ్డిని అడ్డగించిన వైసిపి నేతలు

Jan 24,2024 | 20:44

ప్రజాశక్తిా వి.కోట (చిత్తూరు జిల్లా):తమకు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయి ఉన్న నీటి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని సొంత పార్టీకి…

కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుంది

Jan 24,2024 | 20:38

పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి ఓదార్పు ప్రజాశక్తి – తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం:టిడిపి కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి…

‘గిరిజన చరిత్రపై రచనలు’పై జాతీయ సెమినార్

Jan 24,2024 | 17:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ గిరిజన అధ్యయనాల విభాగం ద్వారా ‘గిరిజన చరిత్రపై రచనలు’ అనే అంశంపై రెండు రోజుల…

విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jan 24,2024 | 17:31

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బద్దులూరి యశస్వి (యష్‌) విచారణ దఅష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు…

బడ్జెట్‌ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ

Jan 24,2024 | 16:18

అమరావతి: బడ్జెట్‌ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్‌వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…

అణగారిన వర్గాల అభివృద్ధే వైసిపి ధ్యేయం : సజ్జల

Jan 24,2024 | 16:12

విజయవాడ: వైఎస్సార్‌ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైసిపి. అణగారిన వర్గాలతో అసోసియేట్‌ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…

నీటి సంపులో పడి చిన్నారి మృతి

Jan 24,2024 | 15:43

హైదరాబాద్‌ : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన…

తిరుపతి బయల్దేరిన సీఎం జగన్‌

Jan 24,2024 | 15:33

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో…