గ్రామంలో అతిసార – వైద్యాధికారి పరిశీలన
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…
ప్రజాశక్తి-నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి,…
రేగిడి (విజయనగరం) : ‘ ఒక ఫ్యాన్, 2 బల్బులు, నెలకు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ‘..! కూలి పనులు చేసుకునేవాళ్లం ఎలా కట్టగలం అంటూ…
అమరావతి: గతవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష…
ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…
హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్పై మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢ కొట్టిన కేసులో…
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి ఏలూరుజిల్లా 16వ రోజైన మంగళవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభైంది. ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార…
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి2 చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భద్రతా…