రాష్ట్రం

  • Home
  • గ్రామంలో అతిసార – వైద్యాధికారి పరిశీలన

రాష్ట్రం

గ్రామంలో అతిసార – వైద్యాధికారి పరిశీలన

Apr 16,2024 | 12:57

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…

కెనడా, అమెరికాకు నూజివీడు మామిడి

Apr 16,2024 | 12:37

ప్రజాశక్తి-నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్‌బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి,…

పదవ తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

Apr 16,2024 | 12:01

అమరావతి: గతవారం ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష…

వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు

Apr 16,2024 | 12:42

ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై మరో కేసు

Apr 16,2024 | 11:46

హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహెల్‌పై మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్‌ ముందు బారికేడ్లను ఢ కొట్టిన కేసులో…

16వ రోజు సిఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర

Apr 16,2024 | 12:40

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి ఏలూరుజిల్లా  16వ రోజైన మంగళవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభైంది. ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార…

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Apr 16,2024 | 11:20

హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీయూకేటీ బాసరలో పియుసి2 చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్‌ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భద్రతా…