రాష్ట్రం

  • Home
  • ఇసుక తవ్వకాలపైపొంతనలేని నివేదికలు – సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయండి

రాష్ట్రం

ఇసుక తవ్వకాలపైపొంతనలేని నివేదికలు – సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయండి

Feb 21,2024 | 22:35

– కేంద్ర పర్యావరణశాఖకు ఎన్‌జిటి ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌జిటి ఆగ్రహించింది. సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పౖౖె విచారణ…

మేనిఫెస్టోల్లో మహిళా సాధికారతను అజెండాగా చేర్చండి

Feb 21,2024 | 22:33

– రాజకీయ పక్షాలకు మహిళా సంఘాల ఐక్యవేదిక వినతులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిజమైన మహిళా సాధికారత సాధించేలా రాజకీయ పార్టీలన్నీ…

ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులు అనర్హులు – హైకోర్టు స్టే

Feb 21,2024 | 22:17

-ఈ ఉత్తర్వులు టెట్‌ నిర్వహణకు అడ్డంకి కాదని వెల్లడి ప్రజాశక్తి-అమరావతి :స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి బిఇడి అభ్యర్థులు అర్హులని హైకోర్టు పేర్కొంది. బిఇడి…

స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవాలి – రెడ్‌బుక్స్‌ డేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Feb 21,2024 | 22:00

-నీలం నోట్‌బుక్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి…

 భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన

Feb 21,2024 | 21:10

– టిడిపి ముఖ్య నేతలతో భేటీ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి) నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిడిపి, జనసేన…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 21,2024 | 18:05

ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.…

‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

Feb 21,2024 | 16:59

సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-విజయవాడ : అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ…

ఉస్మానియా ఆస్పత్రి నుంచి జ్యోతి డిశ్చార్జ్‌..

Feb 21,2024 | 16:44

హైదరాబాద్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. కాసేపటి క్రితమే జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.…

ఈనెల 24న తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు : టీటీడీ చైర్మన్‌

Feb 21,2024 | 16:25

తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన…