రాష్ట్రం

  • Home
  • నీటి కాలుష్యం నియంత్రణలో సర్కారు వైఫల్యం

రాష్ట్రం

నీటి కాలుష్యం నియంత్రణలో సర్కారు వైఫల్యం

Feb 15,2024 | 21:30

  -మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, డయేరియా బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వండి : వి శ్రీనివాసరావు -గుంటూరులోని డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన…

ఎన్నికల కోసమే భారతరత్న అవార్డులు

Feb 15,2024 | 21:44

– రాష్టంలో వైసిపి, టిడిపి ఆర్థిక విధానాల్లో తేడా లేదు -దేశ రక్షణకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం – ఆత్మీయ సమ్మేళనంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

తిరుపతి జూలో దారుణం-సింహం దాడిలో యువకుడు దుర్మరణం

Feb 15,2024 | 21:20

ప్రజాశక్తి- తిరుపతి (మంగళం):తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాలలో దారుణం చోటుచేసుకుంది. సింహం దాడిలో యువకుడు దుర్మరణం చెందారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం కలిగించింది.…

ఈనెల 17న జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌ -14 ప్రయోగం

Feb 15,2024 | 20:34

– వాతావరణ మార్పులపై అధ్యయనం ప్రజాశక్తి-సూళ్లూరుపేట: శ్రీహరి కోట నుంచి ఈనెల 17న సాయంత్రం 5.30 గంటలకు జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ రాకెట్‌…

టిడిపికి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 | 20:29

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్‌డిఎలో టిడిపి చేరే…

వివాహ వేడుకలో సిఎం జగన్‌

Feb 15,2024 | 19:27

ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌/కార్పొరేషన్‌  :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో…

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

Feb 15,2024 | 18:42

అమరావతి: ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…

చంద్రబాబు పాలన విషవృక్షం.. వైసీపీ పాలన కల్పవృక్షం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Feb 15,2024 | 17:47

అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా…

స్పీకర్‌కు లేఖ రాసిన ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు

Feb 15,2024 | 16:16

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెబల్‌ ఎమ్మెల్యేల విచారణ, చర్యలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు ముగ్గురు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు..…