రాష్ట్రం

  • Home
  • ‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

రాష్ట్రం

‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

Jan 23,2024 | 14:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు…

అదే వ్యధ… అదే దారుణం!.. చిట్టంపాడు మరణాలపై చంద్రబాబు

Jan 23,2024 | 12:19

ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో వరుస మరణాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనను విడుదల…

సిపిఎం శ్రేయోభిలాషి డాక్టర్‌ జ్యోతి కన్నుమూత

Jan 23,2024 | 17:15

కాటూరు : కమ్యూనిస్టు పార్టీ శ్రేయోభిలాషి, అత్యున్నత మానవతావాది డాక్టర్‌ జ్యోతి (82) కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్‌ ప్రసాద్‌, పిల్లలు కుమార్తె శీతల్‌, కుమారుడు శరత్‌చంద్ర…

పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే : చంద్రబాబు

Jan 23,2024 | 11:16

టిడిపి ఆద్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ప్రజాశక్తి-అమరావతి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా టిడిపి అధినేత, నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ…

కాకీ కాఠిన్యం

Jan 23,2024 | 11:12

 ఏలూరు జిల్లాకు తరలింపు-నీరసించినా వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం -విజయవాడలో అరెస్టు… పరిస్థితి విషమించాకా ఆస్పత్రికి తరలింపు ప్రజాశక్తి- యంత్రాంగం : విజయవాడలో నిరవధిక దీక్షా శిబిరంలో…

మరో గిరిజన బాలుడు మృతి

Jan 23,2024 | 10:59

ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : రహదారి సౌకర్యం లేని మూలబొడ్డవర పంచాయతీ చిట్టెంపాడు గ్రామంలో మరో గిరిజన చిన్నారి కన్నుమూశాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న…

‘మెగా’ మట్టి దోపిడీ

Jan 23,2024 | 10:55

పరిమితికి మించి తవ్వకాలు రోడ్లు, వీధులు ధ్వంసం ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత వచ్చిన లెక్కచేయని వైనం అధికార యంత్రాంగానికి మూమూళ్లే మామూళ్లు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : జాతీయ రహదారి…

సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

Jan 23,2024 | 10:51

ప్రజాశక్తి- ఉప్పలగుప్తం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :పంట కాలువను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఇరిగేషన్‌ ఎఇని తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు నిర్బంధించారు. డాక్టర్‌…

జగనన్నా… మా ఇళ్లేవన్నా?

Jan 23,2024 | 10:49

 కట్టినవి కూల్చేశారు కొత్తగా కడతామని చేతులెత్తేశారు లబ్ధిదారుల ఆవేదన ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008లో వారందరికీ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు మంజూరు…