రంగారెడ్డి జిల్లాలో వంద కిలోల గంజాయి పట్టివేత
రంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ…
రంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ…
హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదని.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ లో దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండో రోజుకూడా విధులను బహిష్కరించి జూడాలు నిరసన తెలిపారు. అయితే ఈ ఘటనలో సంచలన…
తెలంగాణ: ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం…
ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం వేతనం ఇవ్వాలని గురువారం…
తెలంగాణ : ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చర్లపల్లి డివిజన్ బిఎన్ రెడ్డి నగర్లో జరిగింది. అమ్మమ్మతో కలిసి…
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం జగన్ కు లేఖ రాశారు. అక్టోబర్ 31 నుండి…
తెలంగాణ : టీ-వర్క్స్ సిఇఒ గా సుజయ్ కారంపురిని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సుజయ్ కారంపురి రాజీనామా చేయాలని కోరినప్పటికీ అతను స్పందించకపోవడంతో..…