రాష్ట్రం

  • Home
  • అందులో నిజం లేదు అదంతా మీడియా ప్రచారమే : మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి

రాష్ట్రం

అందులో నిజం లేదు అదంతా మీడియా ప్రచారమే : మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి

Feb 2,2024 | 16:31

నాగర్‌కర్నూల్‌ : తను బీఆర్‌ఎస్‌ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌…

ప్రకాశం జిల్లాలో పెట్రోల్‌ బాంబ్‌తో వైన్‌ షాపుపై దాడి..

Feb 2,2024 | 16:11

దర్శి : తండ్రి మద్యం తాగి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుమారుడి ఆవేశం కట్టతెచ్చుకుంది. మద్యం తాగొద్దని తండ్రికి, తన తండ్రికి మద్యం అమ్మొద్దని…

కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించిన బ్యాంక్‌ మేనేజర్‌

Feb 2,2024 | 16:02

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌…

ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

Feb 2,2024 | 15:54

యాదాద్రి భువనగిరి : ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.…

బైక్‌ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్‌ : మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌

Feb 2,2024 | 15:41

విజయవాడ: బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు…

ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన సీఎం రేవంత్‌: కేటీఆర్‌

Feb 2,2024 | 15:06

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని…

నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్‌ సునీత

Feb 2,2024 | 14:55

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్‌ బుక్‌…

సైబర్‌ నేరాల బారిన పడుతున్నది అత్యధికంగా వారే : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

Feb 2,2024 | 14:43

హైదరాబాద్‌ : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కఅషి చేస్తున్నదని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన…