రాష్ట్రం

  • Home
  • నిర్బంధం నుంచి నూతన ఆలోచనలకు నాంది

రాష్ట్రం

నిర్బంధం నుంచి నూతన ఆలోచనలకు నాంది

Feb 19,2024 | 11:02

లెనిన్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి పుస్తకావిష్కరణలో రాంభూపాల్‌ ప్రజాశక్తి – కదిరి టౌన్‌ :   లెనిన్‌ తన చిన్న వయసులోనే ప్రజహితం కోసం జైలుకెళ్లారని, అక్కడ…

మోడీ అభివృద్ధి నమూనా విఫలం

Feb 19,2024 | 10:54

కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : వికసిత్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి…

డయేరియాతో మరొకరు మృతి

Feb 19,2024 | 10:25

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియాతో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో, డయేరియా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గుంటూరులోని…

ఉత్సాహం.. ఉత్తేజభరితం..

Feb 19,2024 | 08:06

– ముగిసిన సింహపురి, గుంటూరు బాలోత్సవాలు ప్రజాశక్తి-నెల్లూరు/గుంటూరు :గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్న బాలోత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవాలు ఆహూతులను ఆలోచింపజేశాయి.…

భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదుల నిరసన

Feb 19,2024 | 08:06

ప్రజాశక్తి- కలెక్టరేట్‌, లీగల్‌ రిపోర్టర్‌ (విశాఖపట్నం):దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం-2022ను తీసుకురావడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆదివారం విశాఖ బీచ్‌ రోడ్డులో…

బాబు, పవన్‌లకు బిజెపి అధిష్టానం పిలుపు ?

Feb 19,2024 | 08:06

-రేపు అందుబాటులో ఉండాలని సూచన 21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు…

మోడీ అభివృద్ధి నమూనా విఫలం

Feb 19,2024 | 08:05

– కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం – శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: వికసిత్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా,…

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

Feb 19,2024 | 08:05

నల్లగొండ : విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో…

వైసిపి, టిడిపి నుంచి రాజమండ్రి ఎంపిగా ఆఫర్‌ – సినీ నటులు సుమన్‌

Feb 19,2024 | 08:03

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:  వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్‌ వెల్లడించారు. ఆదివారం…