రాష్ట్రం

  • Home
  • జగన్‌ లండన్‌కు పారిపోతారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

రాష్ట్రం

జగన్‌ లండన్‌కు పారిపోతారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

May 9,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పోలింగ్‌ ముగిసిన సాయంత్రానికే జగన్‌ లండన్‌ పారిపోతారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ అండతో రెచ్చిపోతున్న వైసిపి గూండాల పరిస్థితి…

18న శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల

May 9,2024 | 21:45

ప్రజాశక్తి -తిరుమల :ఆగస్టు మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటా షెడ్యూల్‌ను టిటిడి విడుదల చేసింది. మే 18న ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జితసేవా…

ఇండియా వేదికతోనే రాజ్యాంగ పరిరక్షణ

May 9,2024 | 21:35

మోడీ, చంద్రబాబు, జగన్‌ ముగ్గురూ దొంగలే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రజాశక్తి – తిరుపతి :”ఓటమి భయంతోనే నరేంద్రమోడీ మైండ్‌ గేమ్‌ ఆడుతూ దిగజారుడు రాజకీయాలు…

ఓటు వేసి రక్షించుకో-ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో

May 9,2024 | 21:02

-సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటర్లకు రక్షణ కల్పించి, ఓటింగ్‌ శాతం పెరిగేటట్లు కృషి చేయాలని, పోలీస్‌ యంత్రాంగం…

అవగాహన లేకే దుష్ప్రచారం : సజ్జల

May 9,2024 | 20:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమంతోపాటు పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రతిపక్షాలకు అవగాహన లేకే దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన…

ఇక్కడ ఓట్లు అమ్మబడవు

May 9,2024 | 18:45

ప్రజాశక్తి-నరసాపురం ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓటర్లను కొనేందుకు ధన, వస్తు రూపేణా ప్రలోభ పెడుతుంటారు. హోరాహోరీ పోటీలో తాయిలాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నరసాపురం…

రెక్టిఫైట్‌ స్పిరిట్‌ స్థావరంలో రూ.2 కోట్ల విలువ చేసే స్పిరిట్‌ స్వాధీనం

May 9,2024 | 18:04

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెక్టిఫైట్‌ స్పిరిట్‌ను నిల్వ ఉంచిన స్థావరంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో రూ.2…

సిపిఎం, ఇండియా బ్లాక్‌ ను గెలిపిస్తేనే పోరాటాలకు బలం

May 9,2024 | 15:21

విశాఖ గాజువాక భారీ ర్యాలీ, సభలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో వచ్చే ఎన్నికల్లో గాజువాక సిపిఎం అభ్యర్థి ఎం.జగ్గునాయుడు,…

మళ్లీ గెలిపించండి

May 9,2024 | 14:49

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి జిల్లా సమస్యల పట్ల ఏమాత్ర ప్రస్తావన లేకుండా జిల్లా అభివృద్ధిపై…