రాష్ట్రం

  • Home
  • కురుపాంలో పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

రాష్ట్రం

కురుపాంలో పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

Mar 5,2024 | 12:13

కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 16:50

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

వైసిపికి రాజీనామా చేస్తున్నా : మంత్రి గుమ్మనూరు జయరాం

Mar 5,2024 | 12:07

విజయవాడ : మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జయరాం ఈ విషయాన్ని ప్రకటించారు. వైసిపితోపాటు మంత్రి…

నాపై నమోదైన కేసుల వివరాలివ్వండి : రాష్ట్ర డిజిపి కి చంద్రబాబు లేఖ

Mar 5,2024 | 11:18

అమరావతి : నామినేషన్‌ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని, 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని…

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Mar 5,2024 | 11:17

కాజీపేట : కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్‌ ట్రాక్‌లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని…

టిడిపి నేతలు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఇళ్లలో పోలీసుల సోదాలు – రూ.1.81 కోట్లు స్వాధీనం !

Mar 5,2024 | 10:57

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రవాణా శాఖాధికారి ఫిర్యాదు మేరకు టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మద్దతుదారులు, నారాయణ విద్యా సంస్థల్లో…

పట్టాలు ఇచ్చారు… స్థలాలు చూపించలేదు..!

Mar 5,2024 | 10:47

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పట్టాలు ఇచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ నేటికీ స్థలాలు చూపించలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా…

టిడిపిలోకి ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి

Mar 5,2024 | 11:04

లోకేష్‌ సమక్షంలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి సోమవారం టిడిపిలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా…