రాష్ట్రం

  • Home
  • గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

రాష్ట్రం

గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

Apr 9,2024 | 01:22

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : అక్రమంగా ఇంట్లో గంజాయి నిల్వ చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు…

భార్యాభర్తల ఆత్మహత్య

Apr 9,2024 | 01:21

ఆర్థిక ఇబ్బందులే కారణం? ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్థానికులు…

కొత్తూరు జ్యూట్‌మిల్లు వెంటనే తెరిపించాలి

Apr 8,2024 | 20:35

 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : మూసివేసిన కొత్తూరు జూట్‌మిల్లును వెంటనే తెరిపించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మిల్లు గేటు…

ఆధారాలున్నా అవినాష్‌ను కాపాడుతున్న జగన్‌

Apr 8,2024 | 20:32

 అబద్దాల హామీలతో ప్రజలను మోసగిస్తున్న సిఎం బస్సుయాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు ఉన్నా కడప…

రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం

Apr 8,2024 | 20:29

 ప్రత్యేక హోదా ఊసు లేదు  సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి ప్రజాశక్తి – పలాస : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని సినీ…

Viveka murder case: శివశంకర్‌ రెడ్డికి నోటీసులు

Apr 8,2024 | 20:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎ-5గా ఉన్న శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌లో ఆయనకు…

యువకుడి హత్య?

Apr 8,2024 | 20:20

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు..పట్టణంలోని దేవనగర్‌ కాలనీకి చెందిన సమీర్‌…

పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ను పర్యవేక్షించాలి

Apr 8,2024 | 20:16

 పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ నిర్వహణను ప్రతిరోజూ పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ…

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తుకు పిటిషన్‌… విచారణ 10కి వాయిదా

Apr 8,2024 | 18:36

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలన్న పిటిషన్లపై విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ…