రాష్ట్రం

  • Home
  • బంగాళా ఖాతంలో అల్పపీడనం

రాష్ట్రం

బంగాళా ఖాతంలో అల్పపీడనం

May 22,2024 | 09:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…

రాయదుర్గంలో ఎన్‌ఐఎ సోదాలు

May 22,2024 | 09:04

-సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు -బెంగళూరుకు తరలింపు! ప్రజాశక్తి- రాయదుర్గం (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్‌ రోడ్‌ వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్‌…

ఒకే సిలబస్‌ అమలు చేయాలి

May 22,2024 | 08:59

-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి -యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు…

విద్యార్థుల ఇళ్లకు టీచర్లు

May 22,2024 | 08:57

గృహ సందర్శన పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరి : ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధాలను…

కరువు సీమలో నకిలీ ప(క)త్తి!

May 22,2024 | 08:49

– నష్టపోతున్న రైతులు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :కరువు నేలపై నకిలీ విత్తనాలు పత్తి రైతుల మెడపై కత్తిలా మారుతున్నాయి. ఖరీఫ్‌ సాగు ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా…

పొంచి వున్న ముప్పు !

May 22,2024 | 08:47

మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్‌ సెర్చ్‌ సిఎస్‌తో భేటీ అయిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున…

సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి- సిపిఎం డిమాండ్‌

May 22,2024 | 08:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై దర్యాప్తునకు నియమించిన సిట్‌ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్‌…

నివురుగప్పిన నిప్పు!

May 21,2024 | 23:32

-మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు -రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్‌ సెర్చ్‌ -సిఎస్‌తో భేటీ అయిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు…

నదీ జలాల హక్కుల కోసం ఉద్యమిద్దాం

May 21,2024 | 23:24

కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభలో వక్తల పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సాగు, తాగు నీరు, పరిశ్రమల అవసరాల కోసం నదీ జలాల హక్కులు కాపాడుకోవటానికి ప్రతి…