బంగాళా ఖాతంలో అల్పపీడనం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…
-సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అదుపులోకి తీసుకున్న అధికారులు -బెంగళూరుకు తరలింపు! ప్రజాశక్తి- రాయదుర్గం (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్ రోడ్ వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్…
-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు…
గృహ సందర్శన పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరి : ప్రవీణ్ ప్రకాష్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధాలను…
– నష్టపోతున్న రైతులు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :కరువు నేలపై నకిలీ విత్తనాలు పత్తి రైతుల మెడపై కత్తిలా మారుతున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా…
మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ సిఎస్తో భేటీ అయిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై దర్యాప్తునకు నియమించిన సిట్ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్…
-మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు -రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ -సిఎస్తో భేటీ అయిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు…
కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభలో వక్తల పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సాగు, తాగు నీరు, పరిశ్రమల అవసరాల కోసం నదీ జలాల హక్కులు కాపాడుకోవటానికి ప్రతి…