రాష్ట్రం

  • Home
  • విఒఎల కాలపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాల్సిందే

రాష్ట్రం

విఒఎల కాలపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాల్సిందే

Feb 1,2024 | 08:08

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొదుపు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న విఒఎల జీవితాలతో చెలగాటమాడేలా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులను…

ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె

Feb 1,2024 | 11:27

జయప్రదంచేయండి :  రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు  ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, కార్మిక…

ప్రభుత్వ బడుల్లో ఐబి విద్య 

Feb 1,2024 | 07:40

ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబి) సిలబస్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌…

వైసిపి ఐదో జాబితా విడుదల

Feb 1,2024 | 12:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఐదో జాబితాను వైసిపి విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఏడు స్థానాలకు సంబంధించి…

రోడ్డెక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు – ఆర్థిక బకాయిల కోసం నినదింపు

Jan 31,2024 | 22:01

– మొదలైన రిలే నిరాహార దీక్షలు – నాలుగు రోజులు కొనసాగింపు ప్రజాశక్తి – యంత్రాంగం:న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక బకాయిల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. పిఆర్‌సి,…

6,100 పోస్టులతోనే డిఎస్‌సి

Feb 1,2024 | 07:28

ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ నియామకం  వర్సిటీ’ల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు  పులిచింతల నిర్వాసితుల ఇళ్లకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ఛార్జీలు…

అన్యాయం: సిపిఎం

Jan 31,2024 | 21:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం కేవలం 6,100 పోస్టులను మాత్రమే ఈ రోజు డిఎస్సీ ప్రకటించడం…

ముద్దనూరులో హైటెన్షన్‌

Jan 31,2024 | 21:37

– వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య ఘర్షణ – రాళ్లు విసురుకున్న ఇరు గ్రూపుల నాయకులు – కారు అద్దాలు ధ్వంసం – రోడ్డుపై బైఠాయించి భూపేష్‌…

సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి- స్నాతకోత్సవాల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 31,2024 | 21:29

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలో జెఎన్‌టియుకె, తూర్పు గోదావరి జిల్లా…