రాష్ట్రం

  • Home
  • వందే భారత్‌ మెట్రో ఏపీకే..!

రాష్ట్రం

వందే భారత్‌ మెట్రో ఏపీకే..!

May 2,2024 | 14:47

అమరావతి: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల…

4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!

May 2,2024 | 17:38

పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.…

7,8 తేదీల్లో ప్రధాని మోడీ ప్రచారం

May 2,2024 | 14:26

అమరావతి: రాష్ట్రంలో ఈనెల 7,8 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ…

మధ్యాహ్నమైనా భోజనం లేదు-బ్యాంకు వద్దనే పింఛను కోసం పడిగాపులు

May 2,2024 | 14:26

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : మండలంలోని రెండవ రోజు పింఛన్లు కోసం వృద్ధులు, మహిళలు మారుమూల ప్రాంతాల్లో నుంచి భారీ ఎత్తున పింఛన్లు తీసుకోవడం కోసం హుకుంపేట బరోడా…

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సిపిఎం అభ్యర్థి బాబురావు

May 2,2024 | 14:10

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిపిఎం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. గురువారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల…

వ్యాసం అజయ్ కుమార్‌ టిడిపిలో చేరిక

May 2,2024 | 17:24

మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గ వైసిపి సోషల్‌ మీడియా కన్వీనర్‌, గుంటూరు జిల్లా టియుసి కార్యదర్శి వ్యాసం అజయ్ కుమార్‌ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. టిడిపి…

అక్రమంగా తరలిస్తున్న 4 వేల లీటర్ల మద్యం సీజ్‌..

May 2,2024 | 13:15

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో పోలీసులు విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పెద్దఎత్తున అక్రమ మద్యం, నగదు పట్టుబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా…

నేటి నుంచి ‘జగన్‌ కోసం సిద్ధం

May 2,2024 | 13:08

అమరావతి : ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో వైసిపి అధిష్టానం ప్రచార వేగాన్ని మరింత పెంచనుంది. వైసిపి వైఎస్సార్సీపీ నూతన ప్రచార కార్యక్రమం ‘జగన్‌ కోసం…

నేటి నుంచే హోం ఓటింగ్‌ ప్రక్రియ

May 2,2024 | 13:02

తూర్పుగోదావరి: ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టి నుండి హోం ఓటింగ్‌ ప్రక్రియను అధికారులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. ఓటింగ్‌…