రాష్ట్రం

  • Home
  • ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సుయాత్ర..

రాష్ట్రం

ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సుయాత్ర..

Mar 28,2024 | 11:30

ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్‌హాల్ట్‌ పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు…

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

Mar 28,2024 | 11:11

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్‌ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…

పెళ్లింట విషాదం

Mar 28,2024 | 10:15

తెలంగాణ : ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి…

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Mar 28,2024 | 09:35

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…

2 నుంచి ‘ఫ్రమ్‌ది డెస్క్‌ ఆఫ్‌ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ 

Mar 28,2024 | 08:34

పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో ప్రతిరోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్ధ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్‌…

నాటకరంగం భావితరాల వారసత్వం

Mar 28,2024 | 08:23

నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌ మియా ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ నాటకరంగం భావితరాలకు వారసత్వ సంపద కావాలని, నాటకరంగానికి పునరుజ్జీవనం కలిగించాల్సింది ప్రభుత్వాలేనని నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌మియా అన్నారు. కర్నూలు…

అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

Mar 28,2024 | 08:20

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు…

ఆనాటి హామీలు ఏమయ్యాయి?

Mar 28,2024 | 07:12

టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్‌ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా? ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు…

పామాయిల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం – రూ.35 లక్షల ఆస్తి నష్టం

Mar 27,2024 | 22:38

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి) :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వివరాల మేరకు..…