రాష్ట్రం

  • Home
  • హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ దర్యాప్తు

రాష్ట్రం

హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ దర్యాప్తు

May 19,2024 | 12:14

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్‌ బఅందం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు.…

భూ వివాదంపై మే 20న సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి

May 19,2024 | 12:04

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ…

యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన యాత్రికులు

May 19,2024 | 11:57

యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి యాత్రికులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్ని యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్‌లో…

విశాఖలో పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసం

May 19,2024 | 11:27

విశాఖ : నేడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకొని …. విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన్‌ కేంద్రంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ‘ మతోన్మాదం-రాజ్యాంగం-ప్రస్తుత సవాళ్లు ‘ అనే…

వాహనాలకు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ – నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌ రద్దు

May 19,2024 | 09:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పల్నాడు ప్రాంతంలో పెట్రోల్‌ బాంబులు బయటపడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు…

త్రిపురాంతకంలో భారీ వర్షం

May 19,2024 | 09:11

పలుచోట్ల మోస్తరు వాన  పిడుగుపాటుకు ఇద్దరు మృతి ప్రజాశక్తి- యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం ప్రకాశం, గుంటూరు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు…

వేసవి ప్రత్యేక రైళ్లు పొడిగింపు

May 19,2024 | 09:06

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : వేసవి కాలంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321…

శ్రీశైలం నిరుద్యోగుల కష్టం తీరేదెన్నడు..?

May 19,2024 | 08:56

అమలుకు నోచుకోని జిఒ 98 ఉద్యోగాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులు రాష్ట్రానికి వెలుగునిచ్చిన వారి జీవితాల్లో చీకట్లు ప్రజాశక్తి – కొత్తపల్లి :  రాష్ట్రానికి వెలుగునిచ్చిన వారి…

వికసించిన మే పుష్పం

May 19,2024 | 08:51

ప్రజాశక్తి- సీలేరు (అల్లూరి జిల్లా) : మే పుష్పం అంద చందాలు చూపరుల మనసు హత్తుకుంటున్నాయి. జికె వీధి మండలం సీలేరు ఎపి జెన్‌కో కాలనీ రిటైర్డ్‌…