ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం
ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు వినతి ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు.…
ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు వినతి ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు.…
హైదరాబాద్: ‘చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ…
సిపిఎం ఆధ్వర్యంలో గుణదల మూడు వంతెనల సెంటర్ వద్ద నిరసన దీక్ష ప్రజాశక్తి-విజయవాడ : గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఎన్నికల నోటిఫికేషన్ లోపే…
నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో పాల్గన్నారు. ఈ…
కరీంనగర్ : ఈ నెల 12వ తేదీన కేసీఆర్ తిరిగి జంగ్ సైరన్ ఊదడానికి, కదన భేరీ మోగించడానికి మన కరీంనగర్కే వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో…
అమరావతి: ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు కీలకమైనవి అని, ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎంగా వైఎస్…
హైదరాబాద్ : ఎంజీబీఎస్ – ఫలక్నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్నగర్ బస్డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ – ఫలక్నుమా…
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రూ. 50 లక్షల హవాలా డబ్బును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి…
హైదరాబాద్ : రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో…