రాష్ట్రం

  • Home
  • ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

రాష్ట్రం

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Mar 7,2024 | 18:06

ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు.…

ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు : సిఎం రేవంత్‌రెడ్డి

Mar 7,2024 | 16:33

హైదరాబాద్‌: ‘చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ ప్రారంభోత్సవ…

గుణదల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలి : సిపిఎం

Mar 7,2024 | 16:31

సిపిఎం ఆధ్వర్యంలో గుణదల మూడు వంతెనల సెంటర్‌ వద్ద నిరసన దీక్ష ప్రజాశక్తి-విజయవాడ : గుణదల ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ లోపే…

జగన్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకే పెద్ద పీట : విజయసాయిరెడ్డి

Mar 7,2024 | 15:58

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్‌ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో పాల్గన్నారు. ఈ…

ఈనెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ : కేటీఆర్‌

Mar 7,2024 | 15:42

కరీంనగర్‌ : ఈ నెల 12వ తేదీన కేసీఆర్‌ తిరిగి జంగ్‌ సైరన్‌ ఊదడానికి, కదన భేరీ మోగించడానికి మన కరీంనగర్‌కే వస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో…

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైనవి: మంత్రి అమర్‌నాథ్‌

Mar 7,2024 | 15:17

అమరావతి: ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కు కీలకమైనవి అని, ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సీఎంగా వైఎస్‌…

రేపు ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రోకి శంకుస్థాపన

Mar 7,2024 | 14:58

హైదరాబాద్‌ : ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌నగర్‌ బస్‌డిపో వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా…

రూ. 50 లక్షల వాహలా డబ్బు సీజ్‌

Mar 7,2024 | 14:52

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో రూ. 50 లక్షల హవాలా డబ్బును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి…

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ భూమిపూజ

Mar 7,2024 | 14:41

హైదరాబాద్‌ : రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్‌ అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలో…