రాష్ట్రం

  • Home
  • కడప బరిలో షర్మిల

రాష్ట్రం

కడప బరిలో షర్మిల

Mar 21,2024 | 23:24

-కార్యకర్తల సమావేశంలో సానుకూలం ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. అధిష్టానం సూచన మేరకు ఆ…

జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో చేతివాచీలు

Mar 21,2024 | 23:03

– బాగేపల్లిలో పట్టుకున్న పోలీసులు – అనంత ముఖ్యనేత గన్‌మెన్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు వేసేందుకు నేతలు సిద్ధం…

కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన సిపిఎం

Mar 21,2024 | 23:08

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఇడి అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర…

సమాజం మేలుకోరేదే కవిత్వం – ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Mar 21,2024 | 22:41

ప్రజాశక్తి – పాణ్యం (నంద్యాల):సమాజం మేలు కోరేదే కవిత్వమని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న…

గ్రామసేవకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగయ్య మృతి

Mar 21,2024 | 23:01

ప్రజాశక్తి-యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) :గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుర్రం నాగయ్య (72) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బుధవారం సాయంత్రం…

సిఇఒ ఎదుటకు 3 జిల్లాల ఎస్‌పిలు

Mar 21,2024 | 22:36

– పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఘటనలపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌ – శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని స్పష్టీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి…

జగన్‌ మాటలు బూటకం – టిడిపి అధినేత చంద్రబాబు

Mar 21,2024 | 21:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలు అమలు చేశామని బూటకపు మాటలు చెబుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. నారా లోకేష్‌ బుధవారం…

విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి

Mar 21,2024 | 20:53

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం ప్రజాశక్తి – అనకాపల్లి విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం…

రూ.115 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక

Mar 21,2024 | 20:26

– జూన్‌ వరకూ అందించేందుకు చర్యలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115…