రాష్ట్రం

  • Home
  • నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

రాష్ట్రం

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

Mar 24,2024 | 12:45

నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…

Tomorrow హోలీ – తెలంగాణలో పాఠశాలలకు సెలవు

Mar 24,2024 | 12:41

తెలంగాణ : రేపు హోలీ పండుగను పురస్కరించుకొని …. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించింది. గుడ్‌…

Phone Tapping Case : ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

Mar 24,2024 | 12:18

తెలంగాణ : తెలంగాణలో ప్రకంపనలు సఅష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు,…

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 | 11:56

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…

ఆర్టీసి బస్సు బోల్తా.. ఐదుగురికి స్వల్పగాయాలు

Mar 24,2024 | 11:51

ప్రజాశక్తి-చిలమత్తూరు(శ్రీ సత్యసాయిజిల్లా) : చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ…

తాగునీటికి నోచుకోని విజయనగరం వాసులు

Mar 24,2024 | 11:50

17 ఏళ్లుగా ఆరుబయటే కాలకృత్యాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్న పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో 17 ఏళ్లుగా మరుగుదొడ్లు…

కోతకు సిద్ధమవుతున్న దాళ్వా వరిచేలు – పంటపై రైతన్న ఆశలు

Mar 24,2024 | 11:17

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రైతులు తొలకరిలో వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు దాల్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్‌ చివర వారం నుండి జనవరి వరకు నాట్లు పూర్తి…

నారాయణపేట పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

Mar 24,2024 | 11:09

హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగిందిస. ఆదివారం తెల్లవారుజామున జరిగిన…

Vijayawada బస్టాండ్‌లో యాచకులు-బ్లేడ్‌ బ్యాచ్‌ల వీరంగం

Mar 24,2024 | 08:59

విజయవాడ : విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆదివారం వేకువజామున యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించారు. ఈరోజు వేకువజాము 4 గంటల సమయంలో అక్కడి పోలీసులు,…