రాష్ట్రం

  • Home
  • బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

రాష్ట్రం

బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

Apr 13,2024 | 22:07

– భూమి పూజకే ‘ఉక్కు’ పరిమితం – సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం :బిజెపితో స్నేహం కోసం పోలవరం…

ఓట్ల కోసం మా ఊరు రావొద్దు

Apr 13,2024 | 22:01

– ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌ (ప్రకాశం జిల్లా):’మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, ఓట్లు అడిగేందుకు మా ఊరికి ఎవ్వరూ రావొద్దు’ అని…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 | 20:50

– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ – విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని,…

సీతారాముల కల్యాణానికి పసుపు తయారు

Apr 13,2024 | 20:35

ప్రజాశక్తి- ఒంటిమిట్ట :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవాలు ‘హరిధ్రా ఘటనం’తో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది తొలిసారిగా టిటిడి ప్రవేశపెట్టింది. ఈ…

‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

Apr 13,2024 | 20:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దాని పొత్తు, తొత్తు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.…

కౌలు రైతు ఆత్మహత్య

Apr 13,2024 | 20:22

ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) :అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు…

ఉత్తరాంధ్ర అభివఅద్ధికై చిత్తశుద్దిగా నిలవండి : అజశర్మ

Apr 13,2024 | 19:18

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ :ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు చిత్తశుద్ధిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఏ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక…

మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

Apr 13,2024 | 18:28

కందుకూరు : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు,కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.…