రాష్ట్రం

  • Home
  • హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

రాష్ట్రం

హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదు : కొనసాగిన అంగన్‌వాడీల దీక్షలు

Jan 8,2024 | 11:37

పలుచోట్ల ‘ఎస్మా’ ప్రతుల దగ్ధం సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ ప్రజాశక్తి- యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ…

రేపటిలోగా మెగా డిఎస్‌సి.. లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి : డివైఎఫ్‌ఐ

Jan 8,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్‌సి ప్రకటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని…

షోకాజ్‌ నోటీసులకు భయపడం : కొనసాగుతున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 8,2024 | 11:14

ప్రజాశక్తి-యంత్రాంగం : షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారానికి…

అశ్రునయనాలతో బాలకృష్ణకు అంతిమ వీడ్కోలు

Jan 8,2024 | 11:11

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి : సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఎపి కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ…

పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి

Jan 8,2024 | 11:08

సినీ నటులు తనికెళ్ల భరణి ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : చూడడం నుంచి చదవడంవైపునకు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత పెద్దలకు ఉందని కవి, రచయిత, నటుడు…

పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

Jan 8,2024 | 11:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామీణ పేదలను సంఘటితం చేయడంలో వ్యవసాయ కార్మికులు కీలక పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గ్రామీణ పెత్తందార్లకు…

అంగన్‌వాడీలపై ఎస్మా రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని సాగనంపుతారు : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

Jan 8,2024 | 10:35

అవసరమైతే రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి పంపిస్తారని, లక్షమంది…

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Jan 8,2024 | 08:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక…

మాజీ మావోయిస్టు దారుణ హత్య

Jan 8,2024 | 08:10

మృతుడు ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు ప్రజాశక్తి తుగ్గలి కర్నూలు జిల్లా :తుగ్గలి మండలం పెండేకల్‌ రైల్వే జంక్షన్‌లో శనివారం రాత్రి మాజీ మావోయిస్టు దారుణ హత్యకు…