రాష్ట్రం

  • Home
  • ముగిసిన ‘అనంత’ బాలోత్సవం

రాష్ట్రం

ముగిసిన ‘అనంత’ బాలోత్సవం

Feb 15,2024 | 09:10

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని ఆర్ట్ప్‌ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ‘అనంత బాలోత్సవం’ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఉత్సాహ భరితవాతారణం,…

బకాయిల కోసం పోరు 

Feb 15,2024 | 09:08

నల్లబ్యాడ్జీలతో నిరసన 30 శాతం ఐఆర్‌ తక్షణమే చెల్లించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : 30 శాతం ఫిట్‌మెంట్‌తో 12వ…

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం : తెలంగాణ సిఎం రేవంత్‌ 

Feb 15,2024 | 08:53

కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేత ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో’నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.…

వర్శిటీల బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు 62కు పెంపు

Feb 15,2024 | 07:53

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వివిధ విభాగాల పరిపాలనా నియంత్రణలోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం 60 నుంచి 62…

ఎన్నికల విధులకు వాలంటీర్లు వద్దు : ఇసి ఆదేశం

Feb 15,2024 | 07:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధులకు వాలంటీర్లను ఖచ్చితంగా దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ బుధవారం…

1 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ

Feb 15,2024 | 07:44

తొలి విడతలో ఖరారు చేసిన రాష్ట్ర కమిటీ బిజెపిని, ఆ పార్టీ పల్లకిమోసే టిడిపి-జనసేన, వైసిసిలను ఓడించాలి వామపక్ష, లౌకికశక్తులను గెలిపించాలి రైల్వే జోన్‌పై బిజెపి, వైసిపివి…

కాలుషిత నీటితోనే… గుంటూరును వీడని ‘డయేరియా’

Feb 15,2024 | 07:41

తరచూ లీకేజీలు, తాగునీటి సమస్యా200 మందికిపైగా ఆస్పత్రిపాలు ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న డయేరియా కేసులు ఇద్దరు మృతి ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:గుంటూరు నగరాన్ని వణికిస్తున్న తాగునీటి…

టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా

Feb 14,2024 | 21:55

-భారీగా తరలచ్చిన జనం… నిరాశతో వెనక్కి -పట్టా చించేసిన లబ్ధిదారుడు నిరసన ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం…

కంటైనర్‌ టెర్మినల్‌ చెన్నయ్ కు తరలింపు దుర్మార్గం

Feb 14,2024 | 21:32

-రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ప్రజాశక్తి-నెల్లూరు :కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కంటైనర్‌ టెర్మినల్‌ను చెన్నరుకి తరలించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని తక్షణమే…