రాష్ట్రం

  • Home
  • 41-ఎ నోటీసు ఇచ్చినా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించొచ్చు : హైకోర్టు

రాష్ట్రం

41-ఎ నోటీసు ఇచ్చినా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించొచ్చు : హైకోర్టు

Mar 29,2024 | 22:44

ప్రజాశక్తి-అమరావతి :నిందితులు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్‌ 41ాఎ కింద నోటీసు జారీ చేశాక నిందితులు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు…

కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి

Mar 29,2024 | 22:39

– లెనిన్‌ శత వర్ధంతి ఉత్సవాల సెమినార్‌లో వెంకట్రావు ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ :కామ్రేడ్‌ లెనిన్‌ స్ఫూర్తితో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం చేయాలని…

టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసిపి నేత

Mar 29,2024 | 22:42

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం వైసిపి నాయకులు మల్లెల రాజేష్‌ నాయుడు శుక్రవారం మంగళగిరిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

రేపటి నుంచి పవన్‌ తొలి విడత ప్రచారం

Mar 29,2024 | 21:46

ప్రజాశక్తి – పిఠాపురం(కాకినాడ జిల్లా) :జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రచార షెడ్యూల్‌ ఖారారైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన శనివారం ( ఈ నెల 30)…

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం సామాజిక బాధ్యత

Mar 29,2024 | 21:44

– ఎఐఐఇఎ జాతీయ మాజీ కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆలిండియా ఇన్సూరెన్సు ఎంప్లాయీస్‌…

చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలి

Mar 29,2024 | 21:39

– బాధ్యులను కఠినంగా శిక్షించాలి : భాస్కరయ్య ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) :ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వృత్తి సంఘాల సమన్వయ…

మద్యం, నగదు పంపిణీతో ఓట్లు వస్తాయనుకోవడం అవివేకం

Mar 29,2024 | 19:29

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) :రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్యం, నగదు వంటివి పంపిణీ చేసేస్తే ఓట్లు వస్తాయనుకోవడం అవివేకమే అవుతుందని జై భారత్‌ నేషనల్‌ పార్టీ…

వజ్రాలు దొంగలించిన వ్యక్తిపై కేసు నమోదు

Mar 29,2024 | 17:35

బంజారాహిల్స్‌ : పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు తస్కరించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లో నివాసం ఉంటున్న యష్‌…

పి.ఎస్.యులను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత

Mar 29,2024 | 17:14

ఏఐ ఐ ఈ ఏ మాజీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడం సామాజిక బాధ్యతగా బావించి ఉద్యమించాలని, ప్రభుత్వ…