ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
మేడే వేడుకల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : నేడు దేశంలోని ప్రభుత్వ రంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం…
మేడే వేడుకల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : నేడు దేశంలోని ప్రభుత్వ రంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం…
ఆశీర్వదించండి..సేవకురాలిగా ఉంటాను ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్ఆర్ జిల్లా) : బిజెపికి తొత్తులుగా ఉంటూ రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ సర్వనాశనం చేస్తున్నారన్నారని…
సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బుధవారం ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించారు. ప్రజలతో ముచ్చటిస్తూ కార్మికులతో…
మేడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ కష్టంతో ప్రగతిపూర్వక సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టిడిపి ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నవారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్లోడ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని వైఎస్ షర్మిల, సునీత దెబ్బతీస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైసిపి ఓటు…
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి- అరకులోయ రూరల్ (అల్లూరి జిల్లా) :…
వాయిస్ రికార్డ్ స్వాధీనం ఆస్పత్రిని పరిశీలించిన పోలీసులు ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : విజయవాడ నగరంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ డి.శ్రీనివాస్ ఆత్మహత్య, కుటుంబ సభ్యుల…