రాష్ట్రం

  • Home
  • కలకలం రేపిన మహిళ మృతదేహం

రాష్ట్రం

కలకలం రేపిన మహిళ మృతదేహం

Mar 31,2024 | 20:42

– కాలిన స్థితిలో లభ్యం – హత్య చేసి నిప్పంటించినట్లు అనుమానం ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా తెనాలి మండలం రూరల్‌ పరిధిలోని…

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

Mar 31,2024 | 17:35

హైదరాబాద్‌ :రాష్ట్రంలో జూన్‌ ఒకటి నుంచి జూనియర్‌ కాలేజీలకు కొత్త విద్యాసంవత్సరం (2024-25) ప్రారంభం కానుంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అదే రోజు తరగతులను…

అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు

Mar 31,2024 | 13:13

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని…

రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు – నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

Mar 31,2024 | 12:34

రాజన్నసిరిసిల్ల : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజులపాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలు నేటితో ముగుస్తాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం…

కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు తప్పిన పెను ప్రమాదం

Mar 31,2024 | 12:18

యాదాద్రి (తెలంగాణ) : యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్‌ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన…

అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తెస్తాం : లోకేశ్‌

Mar 31,2024 | 11:43

అమరావతి : టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మైనింగ్‌ విభాగంపై విచారణ…

సెక్యూరిటీల వేలంద్వారా రూ.66,900 కోట్ల రుణం

Mar 31,2024 | 11:12

ఈ ఏడాదికి ముగిసిన వేలం ప్రక్రియ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 66,900 కోట్ల…

ఎపి డిఎస్‌సి, టెట్‌ ఫలితాలు వాయిదా

Mar 31,2024 | 08:37

అమరావతి : ఎపి డిఎస్‌సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. అలాగే…