రాష్ట్రం

  • Home
  • సమస్యలు పరిష్కారం కాక ఆందోళనలో సచివాలయాల ఉద్యోగులు

రాష్ట్రం

సమస్యలు పరిష్కారం కాక ఆందోళనలో సచివాలయాల ఉద్యోగులు

Feb 22,2024 | 11:24

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :     రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.…

సిద్దిపేట సబ్‌ స్టేషన్‌ లో భారీ అగ్ని ప్రమాదం – ఆగిన కరెంటు సరఫరా

Feb 22,2024 | 11:10

సిద్దిపేట (తెలంగాణ) : సిద్దిపేట విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.…

‘ఛలో సెక్రటేరియట్‌’ ఉద్రిక్తత – ఆంధ్రరత్న భవన్‌ వద్ద షర్మిల బైఠాయింపు

Feb 22,2024 | 10:48

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా డి ఎస్‌…

సిపిఎం సీనియర్‌ నాయకులు రాంచంద్రరావు కన్నుమూత

Feb 22,2024 | 10:30

నేడు అంత్యక్రియలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సిపిఎం సీనియర్‌ నాయకులు మాటూరు రాంచంద్రరావు (76) ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని తన స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు.…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు

Feb 22,2024 | 13:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని…

‘ సిపిఎం జన శంఖారావం ‘ ప్రారంభం

Feb 22,2024 | 10:07

విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

షర్మిల ‘ఛలో సెక్రటేరియట్‌’ – ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత

Feb 22,2024 | 09:27

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో … ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి…

నేటి నుండి సెంట్రల్లో ‘సిపిఎం జన శంఖారావం’

Feb 22,2024 | 10:06

విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…

మహిళలపై అత్యాచారాల్లో ఎపి నంబర్‌- 1

Feb 22,2024 | 08:11

‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి-శాంతిపురం, రామకుప్పం, పుంగనూరు (చిత్తూరు జిల్లా): మహిళలపై అత్యాచారాల్లో ఎపిని నంబర్‌ 1గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని…