3 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్
ఘన స్వాగతం పలికి నేతలు హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. తుంటి గాయం కారణంగా మూడు నెలలుగా ఫామ్…
ఘన స్వాగతం పలికి నేతలు హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. తుంటి గాయం కారణంగా మూడు నెలలుగా ఫామ్…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.…
టిడిపి, జనసేన మధ్య తేలని సీట్ల సర్దుబాటు ఆశావహుల్లో ఉత్కంఠ ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే…
హైదరాబాద్: హైదరాబాద్లోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) : పాయికాపురం రాధానగర్ సెవెన్ అపార్ట్మెంట్లోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానికులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ…
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిపోకుండా కాపాడడానికి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి స్మగ్లర్ల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.…
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్…