రాష్ట్రం

  • Home
  • ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి

రాష్ట్రం

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి

Feb 20,2024 | 15:51

హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు తరలివచ్చే యాత్రికుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…

అంతర్జాతీయ యూనివర్శిటీల్లో ప్రవేశం కోసం మాల్‌ ప్రాక్టీస్‌.. ఏడుగురు అరెస్టు

Feb 20,2024 | 15:35

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని…

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Feb 20,2024 | 15:26

హైదరాబాద్‌ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారిణి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని మాసబ్‌ట్యాంక్‌…

అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ  బృందం

Feb 20,2024 | 15:11

హైదరాబాద్‌: నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నేతఅత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించారు.…

ప్రేమ వివాహం చేసుకుందని సోదరిపై కత్తితో దాడి చేసిన అన్న

Feb 20,2024 | 14:59

నాగర్‌కర్నూల్‌ : ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి…

యాదాద్రి పాతగుట్టలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Feb 20,2024 | 14:50

హైదరాబాద్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మౌత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.…

‘మీది మొత్తం వెయ్యి అయ్యింది.. యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’

Feb 20,2024 | 14:43

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటూ.. ట్రాఫిక్‌ నిబంధనలపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కుమారి ఫుడ్‌కోర్టుకు సంబంధించి పలు…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Feb 20,2024 | 14:08

విజయవాడ : ” మీలో మీరు మడతపెట్టుకోవడం కాదు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల పర్యటన

Feb 20,2024 | 13:34

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్‌ మంగళవారం ఉదయం…