తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తిరువూరులో రణరంగం ఎస్ఐకు గాయాలు కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు ప్రజాశక్తి – తిరువూరు : తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు,…
తిరువూరులో రణరంగం ఎస్ఐకు గాయాలు కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు ప్రజాశక్తి – తిరువూరు : తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు,…
ఎస్టి కమిషన్ ఛైర్మన్ డివిజి శంకరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో గిరిజన, ఆదివాసీ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఎస్టి కమిషన్ పనిచేస్తోందని కమిషన్ ఛైర్మన్…
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల…
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఆందోళన ప్రజాశక్తి-యంత్రాంగం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి కేసుల విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే నిర్ణయం…
అధికారంలోకి రాగానే అధికారాలు, నిధులు :టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తాము…
ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి…
పలు జిల్లాల్లో అరెస్టులు, ఉద్రిక్తత అక్కడికక్కడ అడ్దగింతలు నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీల బైటాయింపు ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. కలెక్టరేట్ల…
ప్రజాశక్తి-యంత్రాంగం : నిర్బంధాలకు, బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి అంగన్వాడీలు చెప్పారు. గురువారంతో వారి సమ్మె 24వ…