రాష్ట్రం

  • Home
  • మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

రాష్ట్రం

మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 | 16:09

ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…

అకాల వర్షంతో అవస్థలు పడ్డ పోలింగ్‌ సిబ్బంది

May 12,2024 | 15:39

 ఈదురు గాలులకు పోలింగ్‌ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు  పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్‌ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…

పిఠాపురంలో వైసిపి అభ్యర్థి కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు

May 12,2024 | 15:11

ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన…

కనీస వసతులు కూడా లేవు : పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం

May 12,2024 | 14:47

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక గణపవరం సి.ఆర్‌. కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి, తదితర వాటి గురించి ఏర్పాటు చేసే విషయంలో ఉద్యోగులందరు అసౌకర్యానికి గురయ్యారు. ఈ…

ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయిన పోలింగ్‌ సిబ్బందిపై వేటు

May 12,2024 | 14:40

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్‌ సిబ్బందిపై సస్పెండ్‌ వేటుపడింది. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు కేటాయించబడి విధులకు ఎలాంటి ముందస్తు…

పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

May 12,2024 | 14:33

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్‌ కు తగిన ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను…

శ్రీ మఠంలో బుల్లితెర నటుడు రాజు

May 12,2024 | 14:27

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని బుల్లితెర నటుడు యశ్వంత్‌ గౌడ్‌ (రాజు) కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. జీ తెలుగు…

పోలింగ్‌ రోజున వాడే సిరాపై తప్పుడు ప్రచారం.. ఈసీ వార్నింగ్‌

May 12,2024 | 13:46

ప్రజాశక్తి-అమరావతి : ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. ఓటర్ల…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత

May 12,2024 | 12:57

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగి కన్నుమూశారు. ఆరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్‌ పట్టా పొందిన లక్కిరెడ్డి…