రాష్ట్రం

  • Home
  • పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

రాష్ట్రం

పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

May 4,2024 | 17:15

అమరావతి : ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…

చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

May 4,2024 | 16:30

అమరావతి : నిత్యం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు మరోసారి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.…

ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే… తేల్చేసిన పోలీసులు

May 4,2024 | 16:15

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు…

సింగరేణినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం : డిప్యూటీ సిఎం భట్టి

May 4,2024 | 16:00

హైదరాబాద్‌: సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్‌ జన జాతర సభ నిర్వహించారు.…

డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..

May 4,2024 | 14:45

అనకాపల్లి: అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సఅష్టించింది.. దేవరపల్లి మండలం తారువ…

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

May 4,2024 | 14:35

కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి చాట్రాయి : గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని నూజివీడు ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు…

ఎన్నికలవేళ…ఆరోగ్యం జర జాగ్రత్త

May 4,2024 | 13:35

నిర్లక్ష్యం చేస్తే అసలుకే ప్రమాదం ప్రజాశక్తి -కాళ్ళ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకా పోలింగ్‌ కు తొమ్మిది రోజులే…

అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 12:48

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి…

రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 | 12:20

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం…