రాష్ట్రం

  • Home
  • మ్యానిఫెస్టోలలో సీమ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి

రాష్ట్రం

మ్యానిఫెస్టోలలో సీమ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి

Jan 27,2024 | 21:32

– రాయలసీమ నిజదర్శన దీక్షలో బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ ప్రజాశక్తి – నంద్యాల రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో రాయలసీమ ప్రాంత అంశాలను…

రాజానగరంలో జనసేనకు మద్దతు ఇచ్చేంది లేదు 

Jan 27,2024 | 16:38

స్థానిక టిడిపి నాయకులు ప్రజాశక్తి-రాజానగరం : రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నిర్ణయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు. జనసేన అధినేత తొందరపాటు…

టార్గెట్ల ఒత్తిడితో పోస్ట్ మాస్టర్ మృతి 

Jan 27,2024 | 16:26

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తపాల సబ్ డివిజన్ పరిధిలో సుంకేశ్వరి గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా మల్లికార్జునరెడ్డి విధులు నిర్వర్తించేవారు. గ్రామంలో పూర్తి…

రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం :మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ

Jan 27,2024 | 16:01

అమరావతి: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కులగణనతో భయపడుతున్నారని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ ఎద్దేవా చేశారు. కులగణనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ…

దోచుకోవడంలో శ్రద్ధ… కార్మికుల పట్ల అశ్రద్ధ

Jan 27,2024 | 16:20

కార్మికుల సమస్యలు పట్టని పాలకమండలి అసౌకర్యాల నిలయంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ మార్కెట్ హమాలి సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : కర్నూలు వ్యవసాయ…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

Jan 27,2024 | 15:46

హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల…

ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌..

Jan 27,2024 | 15:31

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్‌ నుంచి జూబ్లీహిల్స్‌లో తెలంగాణ భవన్‌ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో…

ఒకేరోజు భార్యాభర్తలు బలవన్మరణం..

Jan 27,2024 | 15:19

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామనికి…

ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

Jan 27,2024 | 15:06

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన…