రాష్ట్రం

  • Home
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట

రాష్ట్రం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట

Mar 28,2024 | 14:29

ప్రజాశక్తి-అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు…

అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన

Mar 28,2024 | 13:32

ప్రజాశక్తి-అనంతపురం : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం 9- 20 గంటలకు రాప్తాడు మండలం…

అనపర్తిలో ఉద్రిక్తత..

Mar 28,2024 | 14:50

 టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను, తగలబెట్టిన కార్యకర్తలు ప్రజాశక్తి-అనపర్తి : మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్‌ నిరాకరించడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.…

యర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసిపి నేతలు

Mar 28,2024 | 14:34

 రైతుల సమస్యలపై సిఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిలప్రియ..  ప్రజాశక్తి-నంద్యాల : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైసిపి నేతలు, పోలీసులు అడ్డుకున్నారు.  మేమంతా సిద్ధం…

జనగాం ఏసీపీపై ఈసీ వేటు

Mar 28,2024 | 11:43

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంగించి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్‌ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో…

కొనసాగుతోన్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mar 28,2024 | 11:52

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం…

ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సుయాత్ర..

Mar 28,2024 | 11:30

ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్‌హాల్ట్‌ పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు…

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

Mar 28,2024 | 11:11

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్‌ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…

పెళ్లింట విషాదం

Mar 28,2024 | 10:15

తెలంగాణ : ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి…