రాష్ట్రం

  • Home
  • రూ.16.62 లక్షల నగదు స్వాధీనం

రాష్ట్రం

రూ.16.62 లక్షల నగదు స్వాధీనం

Mar 30,2024 | 22:40

ప్రజాశక్తి – యంత్రాంగం :వేర్వేరు జిల్లాల్లో శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎంఎన్‌ఎస్‌ కాలనీకి…

ముఖ్యమంత్రికి నిరసన సెగ

Mar 30,2024 | 22:46

-తాగు, సాగు నీటి కోసం ‘మేము సిద్ధం’ యాత్రను అడ్డుకున్న రైతులు, మహిళలు – తిరిగి వైసిపి ప్రభుత్వం వచ్చాక సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని జగన్‌ హామీ…

డిపాజిటర్ల పరిరక్షణ చట్టం లక్ష్యాలకు విఘాతం

Mar 30,2024 | 22:37

-అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఇడి వైఖరిపై హైకోర్టు – సిఐడి జప్తు చేసిన ఆస్తులనే మళ్లీ ఇడి జప్తు చేయడంపై ఆక్షేపణ ప్రజాశక్తి, అమరావతి :ఆగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏపీ…

పీఠాపురంలోనే నివాసం -చేబ్రోలు బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటన

Mar 30,2024 | 23:34

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం :ఎన్నికలలో తనను గెలిపిస్తే పీఠాపురంలోనే నివాసం ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల…

లోకేష్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

Mar 30,2024 | 23:01

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు…

సచివాలయాలు దేశానికే ఆదర్శం

Mar 30,2024 | 22:31

-ప్రతి సచివాలయ పరిధిలో రూ.50 కోట్ల మేర అభివృద్ధి పనులు -ప్రజల సహకారంతో ముందుకెళ్తా -తుగ్గలి ‘ముఖాముఖి’లో ముఖ్యమంత్రి జగన్‌ -కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘మేమంతా సిద్ధం’…

వాలంటీర్లతో ఫించన్లు వద్దు

Mar 30,2024 | 22:13

-వారి వద్ద ఉన్న ఫోన్లు, ట్యాబులు వెనక్కి -ఇతర ‘సంక్షేమ’ పంపిణీలకు దూరంగా ఉంచండి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర ఎన్నికల సంఘం…

సిఎఎ అత్యంత ప్రమాదకరం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Mar 30,2024 | 22:06

– ఒంగోలులో వామపక్ష, లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ :పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు దేశానికి అత్యంత ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

పదేళ్ల పాటు ప్రత్యేక హోదా

Mar 30,2024 | 22:12

-తొమ్మిది గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ – ‘గడప గడపకు కాంగ్రెస్‌’ను ప్రారంభించిన షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పదేళ్ల పాటు…