కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్ నాటికి కొత్తగా…