రాష్ట్రం

  • Home
  • నేడు పార్టీలతో సిఇసి భేటీ

రాష్ట్రం

నేడు పార్టీలతో సిఇసి భేటీ

Jan 8,2024 | 22:46

10న సిఎస్‌, డిజిపి, ఎన్నికల అధికారులతో సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓగస్‌ ఓటర్లు అత్యధికంగా నమోదయ్యారని, ఫారం-7…

హీరో యశ్‌ పుట్టినరోజున విషాదం.. బ్యానర్‌ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి

Jan 8,2024 | 13:41

అమరావతి : కన్నడ స్టార్‌ హీరో యశ్‌ పుట్టినరోజున తీవ్ర విషాదం నెలకొంది. తమ హీరో బ్యానర్‌ను కట్టే సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు అభిమానులు మృతి…

కార్పొరేటర్‌ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

Jan 8,2024 | 22:47

ప్రజాశక్తి – విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ 11వ డివిజన్‌ టిటిడి కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నగర మేయర్‌…

28thDay: తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు

Jan 8,2024 | 17:33

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ నంబర్‌-2ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో అంగన్‌వాడీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు వారి…

100 కార్లతో విశాఖ ఉక్కు పోరు…

Jan 8,2024 | 14:30

ఉక్కు మైన్స్ లీజును పునరుద్ధరణ చేయాలి  ర్యాలీగా బయలుదేరి వచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు  ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రాణ…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Jan 8,2024 | 12:49

శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే…

ఎస్మా రద్దు.. జీతాల పెంపు.. : రౌండ్‌టేబుల్‌ తీర్మానం

Jan 8,2024 | 16:31

ప్రజాశక్తి-విజయవాడ :  కార్మిక, ఉద్యోగ సమ్మెలకు మద్దతుగా విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్మా రద్దు చేయాలని, అంగన్‌వాడీ, మున్సిపల్‌, సర్వశిక్షా…

ట్విట్టర్‌లో అభిమాని పిలుపు.. ఇంటికెళ్లి ఆతిథ్యం తీసుకున్న కెటిఆర్‌

Jan 8,2024 | 12:20

బోరబండ (తెలంగాణ) : ఓ అభిమాని పిలుపుకు స్పందించిన బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి…

హైదరాబాద్‌ లో కారు బీభత్సం

Jan 8,2024 | 12:00

కెపిహెచ్‌బి (తెలంగాణ) : హైదరాబాద్‌ కెపిహెచ్‌బి కాలనీ పరిధిలోని ఫోరం మాల్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అగ్రజ్‌ రెడ్డి అనే యువకుడు కారును…