రాష్ట్రం

  • Home
  • నేడు అంబేద్కర్‌ వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

రాష్ట్రం

నేడు అంబేద్కర్‌ వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

Dec 6,2023 | 12:08

ప్రజాశక్తి-తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ట్విట్టర్‌లో ‘భారత రాజ్యాంగ ప్రదాత,…

వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి

Dec 6,2023 | 11:48

ఖమ్మం : వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై…

తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతల పర్యటన

Dec 6,2023 | 16:02

బాపట్ల : తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా … నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం బృందం డిమాండ్‌ చేసింది.…

పూడికలు తీయకపోవటమే పంటల ముంపుకు కారణం

Dec 6,2023 | 11:13

డ్రైనేజ్ కాలువల సమస్యలపై ఏకరువు పెట్టిన రైతులు వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన కలెక్టర్ ప్రజాశక్తి-తెనాలి : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా తెనాలిలో దెబ్బతిన్న…

ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ

Dec 6,2023 | 11:48

ఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

తుఫాను వర్ష భీభత్సం – కూలిన ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడ

Dec 6,2023 | 11:02

తెరుచుకొని పుట్ పాత్ షాపులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తుఫాను వర్షం విజయనగరం పట్టణంలో భీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లోనూ, షాపుల్లో…

కప్పుకునేందుకు దుప్పట్లు లేవు

Dec 6,2023 | 10:59

చలిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్న నిర్వాసితులు బోసిపోయిన పునరావాస కేంద్రం ప్రజాశక్తి -యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా): పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు దుప్పట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు.…

అధిక వర్షాలతో నిలిచిన అంతర్ జిల్లాల రాకపోకలు

Dec 6,2023 | 10:57

నిలిచిపోయిన రవాణా వ్యవస్థ. ప్రజలకు తప్పని ఇబ్బందులు. ప్రజాశక్తి-కోటనందూరు : గత మూడు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కొండల ప్రాంతాల నుండి దిగువ…

స్టీల్‌ప్లాంట్‌పై బిజెపి పిచ్చి ప్రశ్నలు మానుకోవాలి : సిహెచ్‌ నర్సింగరావు

Dec 6,2023 | 10:57

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంటులో బిజెపి పిచ్చి ప్రశ్నలు వేయడం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మంగళవారం…