టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా
ప్రజాశక్తి-విశాఖ : టీడీపీకి విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీ గండి బాబ్జీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. టీడీపీ…
ప్రజాశక్తి-విశాఖ : టీడీపీకి విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీ గండి బాబ్జీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. టీడీపీ…
అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు గురువారం ప్రమాణం చేశారు. జస్టిస్ బప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
హైదరాబాద్ : రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.…
నంద్యాల : ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ఏడాదికి గాను అర్హులైన ఈబీసీ మహిళల అకౌంట్లలో రూ.15000…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా అశ్విని…
అమరావతి: సామాన్య ప్రజలకు ఇసుక ధర అందుబాటులో ఉండేందుకు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అంటూ హైకోర్టు పేర్కొంది.సామాన్యులకు ఇసుక ధర భారీగా పెరగడం కారణంగా అందుబాటులో…
ప్రజాశక్తి-యంత్రాంగం : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతృత్వంలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్లో జరగనుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెన్షనర్ల హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. గుంటూరులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా…