రాష్ట్రం

  • Home
  • Ap : సచివాలయాల్లోనే పింఛన్లు

రాష్ట్రం

Ap : సచివాలయాల్లోనే పింఛన్లు

Apr 1,2024 | 08:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పింఛనుదారులకు సంబంధిత గ్రామ,…

రుషికొండ భవనాల వినియోగంపై త్వరలో నిర్ణయం

Mar 1,2024 | 08:27

– మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ – ప్రారంభించిన శారధా పీఠాధిపతి ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి…

‘మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు’

Mar 1,2024 | 08:26

– ఎన్నో చోట్ల అనుమతులు తీసుకోవాలి – పవన్‌కల్యాణ్‌పై ముద్రగడ ఘాటు విమర్శలు – జనసేనానికి పద్మనాభం బహిరంగ లేఖ ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ జిల్లా):’మీ నిర్ణయాలు…

విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Mar 1,2024 | 08:26

– కలెక్టరేట్‌ వద్ద గిరిజనుల ధర్నా ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో విద్యార్థుల మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద గిరిజన విద్యార్థులు…

ఉద్యోగ భద్రత కల్పించండి

Mar 1,2024 | 08:25

– ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయుల నిరసన దీక్ష ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ మాతృభాష…

మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు

Feb 29,2024 | 16:27

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని…

మార్చి 4న బనగానపల్లెలో సీఎం జగన్‌ పర్యటన

Feb 29,2024 | 16:18

నంద్యాల: నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Feb 29,2024 | 16:09

తిరుమల : తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

Feb 29,2024 | 15:57

హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌…