రాష్ట్రం

  • Home
  • తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత… నిరసనకారులపై లాఠీచార్జి

రాష్ట్రం

తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత… నిరసనకారులపై లాఠీచార్జి

May 14,2024 | 18:12

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని…

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి

May 14,2024 | 18:44

ప్రజాశక్తి-తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పులివర్తి నాని ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ను…

దేశానికి హైదరాబాద్‌ ను రోల్‌ మోడల్‌ గా మార్చుతాం : మంత్రి కోమటిరెడ్డి

May 14,2024 | 17:15

హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో కొంతమంది నేతలు విహార యాత్రలకు బయలదేరితే.. మరికొందరూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు.…

శాంతిభద్రతలు పునరుద్ధరణపై ఈసీ, పోలీసులు దృష్టిపెట్టాలి: చంద్రబాబు

May 14,2024 | 16:01

అమరావతి: నిన్నటి పోలింగ్‌లో వైసిపి గూండాల దాడులను ధైర్యంగా ఎదురించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్‌ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేపు కేటీఆర్‌ సమావేశం

May 14,2024 | 15:50

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు…

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు.. వివరణ ఇవ్వాలని డిమాండ్‌ : ఏపిడబ్ల్యూజేఎఫ్‌

May 14,2024 | 15:42

తిరుపతి: తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండిస్తోంది.ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షులు ఎస్‌…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

May 14,2024 | 15:16

తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

వరంగల్‌ జిల్లాలో తీవ్ర విషాదం..

May 14,2024 | 15:00

హైదరాబాద్‌ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లా సంగెం మండల పరిధిలోని చింతపల్లి రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి…