తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత… నిరసనకారులపై లాఠీచార్జి
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని…
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని…
ప్రజాశక్తి-తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పులివర్తి నాని ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను…
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో కొంతమంది నేతలు విహార యాత్రలకు బయలదేరితే.. మరికొందరూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు.…
అమరావతి: నిన్నటి పోలింగ్లో వైసిపి గూండాల దాడులను ధైర్యంగా ఎదురించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు…
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు…
తిరుపతి: తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది.ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎస్…
తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
హైదరాబాద్ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండల పరిధిలోని చింతపల్లి రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి…
హైదరాబాద్ : ఇంట్లో ఉన్న 5నెలల పసి బాలుడుని పెంపుడు కుక్క దాడి చేసి చంపిన ఘటన తాండూరులో కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన…