లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…
హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…
ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు.…
ప్రజాశక్తి-పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్, పర్చూరు మండల టిడిపి అధ్యక్షుడు…
సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో ప్రవేశం…
మతసామరస్యం కోసం నిలబడేది ‘సిపిఎం’ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్ ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ…
విజయవాడ: ప్రజా మ్యానిఫెస్టో జైభారత్ పార్టీ బలం అని, దీనిని తమ పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జైభారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ…
ప్రజాశక్తి-గన్నవరం ఇండియా కూటమి బలపర్చిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు కోలాహలంగా నామినేషన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వందలాది మంది పార్టీ…
కురుపాం (మన్యం) : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్ధి మండంగి రమణ మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వక్తలు…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ…