రాష్ట్రం

  • Home
  • లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రం

లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

Apr 23,2024 | 17:37

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…

ఆమంచికి బీఫారం అందజేసిన షర్మిల

Apr 23,2024 | 17:05

ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు.…

ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం.. ఎస్పీకి ఫిర్యాదు

Apr 23,2024 | 17:03

ప్రజాశక్తి-పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల టిడిపి అధ్యక్షుడు…

రేపు అన్ని పాలిటెక్నిక్‌లలో పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టు నిర్వహణ

Apr 23,2024 | 17:41

సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి  పాలిసెట్‌ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్‌ టెస్టు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో ప్రవేశం…

రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి

Apr 23,2024 | 16:28

మతసామరస్యం కోసం నిలబడేది ‘సిపిఎం’ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ…

ఉత్సాహంగా పోతిన రాము ర్యాలీ : నామినేషన్‌

Apr 23,2024 | 14:49

విజయవాడ: ప్రజా మ్యానిఫెస్టో జైభారత్‌ పార్టీ బలం అని, దీనిని తమ పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జైభారత్‌ నేషనల్‌ పార్టీ విజయవాడ పశ్చిమ…

సందడిగా గన్నవరం సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు నామినేషన్

Apr 23,2024 | 14:37

ప్రజాశక్తి-గన్నవరం ఇండియా కూటమి బలపర్చిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు కోలాహలంగా నామినేషన్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వందలాది మంది పార్టీ…

కురుపాంలో సిపిఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌

Apr 23,2024 | 14:32

కురుపాం (మన్యం) : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్ధి మండంగి రమణ మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వక్తలు…

జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Apr 23,2024 | 14:23

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ…