రాష్ట్రం

  • Home
  • లెక్చరర్లకు యునెస్కో శిక్షణ ప్రారంభం

రాష్ట్రం

లెక్చరర్లకు యునెస్కో శిక్షణ ప్రారంభం

Dec 14,2023 | 11:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు బుధవారం యునెస్కో శిక్షణ ప్రారంభించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌…

రెవెన్యూలో ప్రక్షాళనం

Dec 13,2023 | 22:03

– భూ రికార్డుల సవరణలో ముందడుగు – అనర్హులకు మంజూరు చేసిన పాస్‌ పుస్తకాలు తొలగింపు -అర్హులకు భూ యాజమాన్య హక్కులు కల్పించండి- కలెక్టర్లకు సిసిఎల్‌ఎ ఉత్తర్వులు…

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 13,2023 | 21:58

-వినూత్న రీతిలో నిరసనలు -హోరెత్తిన కలెక్టరేట్లు ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మె ఉధృతమైంది. ప్రభుత్వ అవాస్తవ ప్రకటనలో వారిలో మరింత పట్టుదల పెరిగింది. రెండో రోజు…

‘స్కిల్‌’ కేసు సిబిఐకి ఇస్తే అభ్యంతరం లేదు- హైకోర్టుకు తెలిపిన రాష్ట్రం

Dec 13,2023 | 21:19

ప్రజాశక్తి-అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు దర్యాప్తును సిబిఐ లేదా ఇడితో దర్యాప్తునకు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు హోంశాఖ…

బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం

Dec 13,2023 | 21:15

– వంద రోజుల్లో జిఒ 217 రద్దు – ఉపాధి లేని రోజుల్లో కల్లుగీత కార్మికులకు సాయం : లోకేష్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి :…

ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి : సిఎం జగన్ కు సిపిఎం లేఖ

Dec 13,2023 | 20:41

– కొద్దిపోస్టులకే నోటిఫికేషన్‌ సరికాదు – ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి, నోటిఫికేషన్‌ ఇచ్చి…

సాయం కోసం తుపాను బాధితుల ధర్నా

Dec 13,2023 | 20:28

ప్రజాశక్తి -నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన తమకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు ధర్నా చేశారు. తొలుత…

‘పుష్ప’ తరహాలో గంజాయి సరఫరా

Dec 13,2023 | 20:25

– కంటైనర్‌లో ప్రత్యేక అర – 400 కిలోల గంజాయి పట్టివేత ప్రజాశక్తి-చిలమత్తూరుపుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను పాల ట్యాంక్‌లో స్మగ్లింగ్‌ చేసిన తరహాలో గంజాయిని కంటైనర్‌లో…

నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం నేత మంతెన సీతారాం

Dec 13,2023 | 17:51

ప్రజాశక్తి-ప్రకాశం : తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. సిపిఎం ప్రకాశం జిల్లా ప్లీనం…