రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు…
హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు…
వరంగల్ : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.…
గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. పేర్కొన్న చిరునామాలో అపార్ట్మెంట్…
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు. ప్రస్తుతం లోటస్ పాండ్లో…
హైదరాబాద్: పార్లమెంట్లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…
హైదరాబాద్ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్కు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్లో టీవీ చానల్ నిర్వహించడాన్ని ఈ…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ…