తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన…
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్సీ…
అమరావతి: ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా…
హైదరాబాద్: బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…
ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్ సింగ్ నగర్ : ప్రజల తరుపున పోరాడే…
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల సైబరాబాద్ పోలీసులకు…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఆదివారం తాడేపల్లి సమీపంలోని కేఎల్…
ప్రజాశక్తి-పెద్దపురం : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి…
పోలీసుల విచారణలో షణ్ముఖ్ వెల్లడి హైదరాబాద్ : గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు.…