రాష్ట్రం

  • Home
  • దళితుడిపై పెత్తందారుల దాడి

రాష్ట్రం

దళితుడిపై పెత్తందారుల దాడి

Mar 21,2024 | 23:21

ప్రజాశక్తి-త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో కుల వివక్ష పడగ విప్పింది. ఆ గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్లపై నడవనియ్యకపోవడం,…

కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు – ముగిసిన అంత్యక్రియలు

Mar 21,2024 | 23:17

ప్రజాశక్తి- నెల్లూరు:ప్రముఖ విద్యావేత్త కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరులోని ముత్తకూరు గేట్‌ సమీపంలోని ఆయన అతిథి గృహం నుంచి ముత్తుకూరు మండలం పిడాతపోలూరు గ్రామం…

తెలంగాణ ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్‌రావు పిటిషన్‌ డిస్మిస్‌

Mar 21,2024 | 23:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబి) డిఎస్‌పి దుగ్యాల…

ఉమ్మడిగా పోటీ

Mar 21,2024 | 23:36

– ఎన్‌డిఎ కూటమిని, వైసిపిని ఓడించాలని పిలుపు – కామన్‌ మినిమం యాక్షన్‌ ఎజెండాపై చర్చ – ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీలు, రైతు, కార్మిక, మహిళా, ప్రజా…

APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌.. సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే

Mar 21,2024 | 23:28

అమరావతి: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది.…

కడప బరిలో షర్మిల

Mar 21,2024 | 23:24

-కార్యకర్తల సమావేశంలో సానుకూలం ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. అధిష్టానం సూచన మేరకు ఆ…

జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో చేతివాచీలు

Mar 21,2024 | 23:03

– బాగేపల్లిలో పట్టుకున్న పోలీసులు – అనంత ముఖ్యనేత గన్‌మెన్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు వేసేందుకు నేతలు సిద్ధం…

కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన సిపిఎం

Mar 21,2024 | 23:08

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఇడి అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర…

సమాజం మేలుకోరేదే కవిత్వం – ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Mar 21,2024 | 22:41

ప్రజాశక్తి – పాణ్యం (నంద్యాల):సమాజం మేలు కోరేదే కవిత్వమని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న…