విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించిన రైతులు
ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : విద్యుత్ సరఫరా సక్రమంగా అందడంలేదంటూ … శుక్రవారం మక్కువ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస…
ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : విద్యుత్ సరఫరా సక్రమంగా అందడంలేదంటూ … శుక్రవారం మక్కువ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస…
అమరావతి : జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు…
తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై…
విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ రెండో రోజు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర ఈరోజు…
అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు : విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్, ఇంటర్, టెట్, డిఎస్సిలపై సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : …
ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద శుక్రవారం…
జనవరి లెక్కలు తేల్చిన పిఏజి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన…
విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…